Monday, April 29, 2024

యాదాద్రిలో రోడ్డుప్రమాదం: ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

four killed in road accident at Yadagiri

హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆలేరు మండలం మంతపురి బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘనటో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. డివైడర్ పనులు చేస్తుండగా కూలీలను బస్సు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. సమాచారంతో అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News