Saturday, April 27, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

Rs 2 Cr worth Gold Seized at Chennai Airport

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో రియాద్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా.. వారి వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.34 లక్షలు విలువ చేసే బంగారాన్ని గుర్తించి అధికారుల స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితులపై అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Rs 34 Lakh worth gold seized at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News