Monday, April 29, 2024

సరయూ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ

- Advertisement -
- Advertisement -

Saryu Nahar National Project inaugurated by Modi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. సరయూ జాతీయ ప్రాజెక్టును మోడీ ప్రారంభించనున్నారు. రూ.9082 కోట్లతో సరయూ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. సరయూ ప్రాజెక్టుతో దాదాపు 29 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. 14 లక్షల హెక్టార్ల భూమికి సరయూ ప్రాజెక్టు సాగునీరు అందించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News