Home Search
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82 - search results
If you're not happy with the results, please do another search
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ జవహర్ నగర్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప...
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రంగారెడ్డి: కందుకూరు పరిధి కొత్తగూడ గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు ప్రయాణిస్తున్న లారీని కూరగాయల వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో...
ఇండ్లపై కూలిన పాక్ విమానం….
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం కరాచీలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండ్ నిమిషం ముందు జిన్నా ఇంటర్ నేషనల్ ఎయిర్...
బైక్ ను ఢీకొట్టిన ట్రాక్టర్: ఇద్దరు మృతి
మద్దూరు: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ...
ఆరుగురు రైతుల ప్రాణాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం….
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఎతవాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రైతుల ప్రాణాలను బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మినీ ట్రక్కులో పనస పండ్లు అమ్ముడానికి రైతులు మార్కెట్...
రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు...
టిప్పర్ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి...
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అంతరాష్ట్ర రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి...
రోడ్డు ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి
భోపాల్: బస్సు-ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వలస కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గునా జిల్లా కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వలస...
బిస్కెట్ కంపెనీలో అగ్నిప్రమాదం
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండంలోని మేకగూడ శివారులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. బిస్కెట్ పరిశ్రమలో గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి...
కామారెడ్డిలో లారీ బోల్తా: 20మందికి గాయాలు
కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం దగ్గి వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 20 మంది వలస కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు....
స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. హబీబ్నగర్లో ఉన్న రాయల్ స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. గోదాంలోని కంప్రెషర్ సిలిండర్ పేలడంతో ఈ మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ...
వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం
నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం గ్రామ స్టేజ్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు...
రోడ్డు ప్రమాదంలో ఏడాది చిన్నారి మృతి…
సూర్యాపేట : జిల్లాలోని చివ్వేంల మండలం బండమీది చందుపట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వ్యాను ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో...