Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
మరోసారి ట్విట్టర్ ధిక్కార చర్య..
న్యూఢిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ మరోసారి ధిక్కార చర్యకు పూనుకున్నట్టయింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లడఖ్లను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని...
సైన్స్ విత్ హ్యూమన్ టచ్ ఎక్కడ?
ఈ విశ్వంలో మెదడుండి ఆలోచనాశక్తి కలిగివున్న జీవి మనిషోక్కడే. ఈ మెదడే మనిషిని ఇతర జీవరాశులు, జంతువుల నుండి భిన్నంగా ఉంచింది. తమ కంటే శక్తివంత మైన జంతువులను కూడా జయించేట్టు చేసింది....
ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల పర్యటన
కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నగరాల్లో మ్యూజియాలను
ఏర్పాటు చేయాలి
వివిధ అంశాలపై కేంద్ర అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన తెలంగాణ మంత్రులు, ఎంపిలు
మనతెలంగాణ/హైదరాబాద్ :రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం...
సంపాదకీయం: ఇరాన్ కొత్త సారథి
అత్యల్ప ఓటింగ్ నమోదైన శుక్రవారం నాటి ఎన్నికల్లో ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న తీవ్ర మతవాది ఇబ్రహీం రైసీ ఏలుబడి ఎలా ఉంటుంది, అమెరికాతో శత్రుత్వం పలచబడి, మోడువారిన అణు నిస్సార...
విశ్వవిజేతల సమర వేదిక
క్రీ.పూ. 776లో ప్రారంభమై, క్రీ.పూ 394లో ముగిసిన పురాతన ఒలింపిక్ క్రీడలు తిరిగి 1894లో జూన్ 23వ తేదీన ఫ్రాన్స్లో ‘పియరీ డీ కౌబర్టీన్’ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ తిరిగి...
దేశంలో డెల్టా ప్లస్ కేసులు 22
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళల్లో..
ఆసక్తికర వేరియంట్గా వర్ణించిన కేంద్రం
అమెరికా, బ్రిటన్సహా 9 దేశాలకు పాకిన వైరస్
బ్రిటన్లో థర్డ్ వేవ్కు కారకంగా గుర్తింపు
న్యూఢిల్లీ: దేశంలో థర్డ్ వేవ్ అంచనాలకు ప్రధాన కారకంగా భావిస్తున్న డెల్టా...
ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు
ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉత్తరకొరియా నివేదన
సియోల్ : ప్రపంచ వేశాలన్నీ కరోనా విలయతాండవంతో అల్లాడుతుంటే ఉత్తర కొరియా ప్రభుత్వం మాత్రం తమ దేశంలో కరోనా కేసు ఒక్కటి కూడా లేదని ప్రపంచ ఆరోగ్య...
అమెరికా జోక్యం తోనే కశ్మీర్ సమస్య పరిష్కారం
హెచ్బివొ జర్నలిస్టు ఇంటర్వూలో పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పష్టీకరణ
ఇస్లామాబాద్ : కశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా సహాయాన్ని మళ్లీ పాక్ ప్రధాని ఇమ్రాన్ అభ్యర్థించారు. ట్రంప్ హయాంలో కూడా ఇమ్రాన్ కశ్మీర్ విషయాన్ని...
తన బలం సిఎం కెసిఆర్…. బలగం ఖమ్మం నియోజకవర్గ ప్రజలు
మధుకాన్ గ్రూపు ఆఫ్ కంపెనీపై వచ్చిన ఆరోపణల్లో వాప్తవం లేదు
ఈడీ దర్యాప్తునకు సహకరిస్తాం
ఎవరెన్నీ ప్రలోభాలలు పెట్టినా తలొగ్గను
సిఎం కెసిఆర్ వెన్నంటే ఉంటా
మనతెలంగాణ/హైదరాబాద్: నీతి, నిజాయితీలకు కట్టుబడే వ్యక్తిత్వం తనదని, తన బలం సిఎం...
నెగ్గిన మయన్మార్ ఐరాస తీర్మానం
ఓటింగ్కు దూరంగా ఇండియా
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మయన్మార్పై తీర్మానం విషయంలో జరిగిన ఓటింగ్కు భారతదేశం గైర్హాజరు అయింది. ఈ తీర్మానంలోని అంశాలలో భారతదేశ ఆందోళన, అభిప్రాయాలు పొందుపర్చలేదని, దీనికి...
వచ్చే ఏడాదిలో ఐఎఎఫ్కు 36 రఫేల్ విమానాలు
వచ్చే ఏడాదిలో ఐఎఎఫ్కు 36 రఫేల్ విమానాలు
ఐఐఎఫ్ చీఫ్ భదౌరియా వెల్లడి
హైదరాబాద్: భారత వాయు సేన(ఐఎఎఫ్) అమ్ముల పొదిలోకి 36 రఫేల్ యుద్ధ విమానాలు 2022లో చేరతాయని ఐఎఎఫ్ ప్రధానాధికారి ఆర్కెఎస్ భదౌరియా...
కల్నల్ సంతోష్బాబు చిరస్మరణీయుడు
సిఎం కెసిఆర్ సందేశం స్ఫూర్తిదాయకం
ముఖ్యమంత్రి నిర్ణయం దేశానికే ఆదర్శం
మిలటరీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండ
దివంగత కల్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని
ఆవిష్కరించిన మంత్రులు కెటిఆర్, జగదీష్రెడ్డి
విగ్రహం పెట్టాలన్న మా కలను ప్రభుత్వం
సాకారం చేసింది : సంతోష్బాబు...
కల్నల్ సంతోష్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
సూర్యాపేట: జిల్లా పట్టణంలో అమర జవాను కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. గతేడాది జూన్ 15న గల్వాన్ లోయలో...
అందరికీ టీకా ఎప్పటికి?
కొవిడ్ టీకాలు వేయడంలో దేశాల మధ్య తేడాను గమనిస్తుంటే పొడుగు పొట్టి చేతుల తారతమ్యం గుర్తొస్తుంది. ఈ నెల 12-13 తేదీల నాటికి ఇజ్రాయెల్లో 59.4 శాతం, బహ్రేన్లో 50.8 %, చిలీలో...
వుహాన్ ల్యాబ్లో గబ్బిలాల పెంపకం
బీజింగ్: చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే కొవిడ్ 19 మూలాలు ఉన్నాయని అనుమానించడానికి బలమైన ఆధారాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. 2017 లో వుహాన్ ల్యాబ్ ప్రారంభసమయంలో చిత్రీకరించిన వీడియోను స్కైన్యూస్ ఛానెల్...
గబ్బిలాల్లో మరిన్ని కరోనా వైరస్లు
చైనా పరిశోధకుల వెల్లడి
బీజింగ్ : ఏడాదిన్నర కిందట నుంచీ అందర్నీ ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ మూలాలు ఎక్కడ అని ఇంకా ఇదమిద్దంగా తేలని పరిస్థితుల్లో ఇలాంటి కరోనా వైరస్లే మరెన్నో గబ్బిలాల్లో...
పేలిన గ్యాస్ లైన్: 12 మంది మృతి
బీజింగ్: చైనాలోని హెుబెయ్ ప్రావిన్స్ లో గ్యాస్ లైన్ పేలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 138 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్కెట్ లో...
భారతీయ సంతతి జర్నలిస్టుకు పులిట్జర్
చైనాలో నిర్బంధశిబిరాలపై వార్తాకథనాలు
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన యువ మహిళా జర్నలిస్టు మేఘా రాజగోపాలన్కు ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం దక్కింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కాంట్రిబ్యూటర్లు కూడా ఈ అవార్డును...
జి-7 దానం!
ఏడు సంపన్న దేశాల కూటమి జి-7 అధినేతలు బ్రిటన్లోని కోరువాల్ ప్రాంతం కార్బిస్ బే సాగర తీర రిసార్టులో సమావేశం కావడం ప్రస్తుత ప్రపంచ సంక్షోభ పరిస్థితుల్లో విశేష పరిణామం. కొవిడ్ కారణంగా...
అధికరణం 370పై దిగ్విజయ్ వ్యాఖ్యలపై బిజెపి నేతల మండిపాటు
కాశ్మీర్ను పాక్కు అప్పగిస్తారంటూ కాంగ్రెస్పై ఆరోపణ
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణం రద్దు, రాష్ట్ర హోదాను పునరుద్ధరించే అంశాలపై పునఃసమీక్ష నిర్వహిస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ చేసిన వ్యాఖ్యలు...