Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
పంత్ ఆటపై ‘పిచ్చి’ పట్టింది: గంగూలీ
న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఆటపై తనకు ‘పిచ్చి’పట్టుకుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలి అన్నాడు. అతను నిఖీఆర్సయిన మ్యాచ్ విన్నరని ప్రశంసించాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల...
ధోనీ 2005 vs ధోనీ 2021 ఇంటర్వ్యూ
స్కోర్: సుదీర్ఘ కాలం పాటు సాగిన కెరీర్లో ధోనీ ఎన్నో చిరస్మరణీయ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిచి పదేళ్లయిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ధోనీ 2005,...
మళ్ళీ టాప్ లో విరాట్ కోహ్లి..
దుబాయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసిసి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో రెండు అర్ధ సెంచరీలతో అలరించిన కోహ్లి తిరిగి...
అపార ప్రతిభావంతుడు రిషబ్
ఇయాన్ బెల్
లండన్: రిషబ్ పంత్ వంటి ప్రతిభావంతుడైన బ్యాట్స్మన్ లభించడం టీమింండియా అదృష్టమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు పంత్ లేని భారత జట్టును ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్...
నటరాజన్పై వాన్ పొగడ్తలు
లండన్: ఇటీవల కాలంలో టీమిండియా క్రికెటర్లపై వరుసగా నోరు పారేసుకుంటున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన పంథాను మార్చుకున్నాడు. ఆఖరి మ్యాచ్లో చివరి ఓవర్ వేసి టీమిండియాను గెలిపించిన యువ...
వన్డే సిరీసూ మనదే
వన్డే సిరీసూ మనదే
చివరి వన్డేలోఉత్కంఠ పోరులో 7 పరుగులతో విజయం
బ్యాటింగ్లో రాణించిన ధావన్, పంత్, పాండ్య
బౌలింగ్లో మెరసిన భువీ, శార్దూల్
కడదాకా పోరాడిన శామ్ కరన్
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం ఇక్కడ జరిగిన...
సచిన్-గంగూలీ తర్వాత రోహిత్, ధావన్లే
ఇంగ్లండ్ జట్టుతో జరుగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించారు. వన్డేలలో 5000కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ...
భారత్ దే వన్డే సిరీస్..
పుణె: మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 322...
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..
పుణె: టీమిండియాతో జరుగుతున్న చివరి వన్డేలో 330 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో లివింగ్ స్టన్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు....
ఇంగ్లాండ్ టార్గెట్ 330 పరుగులు
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా 48.2 ఓవర్లకు 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంభంలో ఆదరగొట్టిన భారత బ్యాట్స్ మెన్స్ వరుసగా వికెట్లు కోల్పోయి.. చివరి వరకు అదే ఊపుతో...
హార్దిక్ పాండ్య ఔట్… భారత్-300/6
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 276 పరుగుల వద్ద హార్దిక్ పాండ్య (64)పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్ లో పాండ్య మెరుపులు మెరిపించాడు....
పుణె వన్డేలో హార్దిక్ పాండ్య అర్ధశతకం
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 256 పరుగుల వద్ద పంత్(78) ఔట్ అయ్యాడు. భారత్ ఆటమ్ బాంబ్ రిషబ్ పంత్ అద్భుత ఫామ్ కొనసాగించాడు....
సిరీస్ నీదా.. నాదా
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, టీమిండియాకు పరీక్ష, నేడు చివరి వన్డే
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం జరిగే మూడో, చివరి వన్డే టీమిండియాకు సవాలుగా మారింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు సాధించినా ఆ...
ప్రసిద్ధ్ను టెస్టుల్లో ఆడించాలి
పుణె: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను టెస్టు జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇక కెరీర్లో ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే నాలుగు వికెట్లు పడగొట్టి...
ఇంగ్లండ్ ఆశలు సజీవం
చెలరేగిన స్టోక్స్, బెయిర్స్టో మెరుపులు, రాహుల్ సెంచరీ వృథా, రెండో వన్డేలో భారత్ ఓటమి, 1-1తో సిరీస్ సమం
పుణె: భారత్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం...
రోహిత్ ఔట్…. భారత్ 47/2
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ నాలుగు పరుగు చేసి టాప్లే బౌలింగ్లో...
మళ్లీ నంబర్వన్గా షెఫాలీ
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన మహిళల ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా టీనేజ్ సంచలనం, విధ్వంసక బ్యాట్స్విమెన్ షెఫాలీ వర్మ తిరిగి నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో...
జోష్ నింపే విజయమిది
పుణె: ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించడం గర్వంగా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మ్యాచ్ను సొంతం చేసుకోవడంతో జట్టులో కొత్త...
ఒత్తిడిని తట్టుకునే సత్తా ఉంది: శిఖర్ ధావన్
పుణె: ఎలాంటి ఒత్తిడిని అయినా ఎదుర్కొనే సత్తా తనకుందని టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. అంతేగాక సవాళ్లకు ఎదురీదడం అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. ఇక ఇంగ్లండ్తో జరిగిన తొలి...
బోణీ అదిరింది..
బోణీ అదిరింది.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
రాణించిన ధావన్, కోహ్లి, చెలరేగిన కృనాల్, రాహుల్
ప్రసిద్ధ్ మ్యాజిక్, శార్దూల్ మాయ.. బెయిర్స్టో శ్రమ వృథా
పుణె: ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలోఆతిథ్య భారత్...