Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
పటిష్టమైన ప్రణాళిక వల్లే..
బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా
ముంబై: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు ఒక్క...
కోహ్లీ చిన్ననాటి కోచ్ కన్నుమూత
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్నప్పుడు కోచింగ్ ఇచ్చిన సురేష్ బత్రా కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించినట్టు తెలుస్తోంది. విరాట్ ప్రధాన కోచ్ రాజ్ కుమార్ శర్మకు అసిస్టెంట్ గా...
అప్పుడు ఆసీస్ చేయలేదు.. ఇప్పుడు భారత్ చేస్తోంది: ఇంజమామ్
హైదరాబాద్: భారత్ లో ప్రస్తుతం నాణ్యమైన ఆటగాళ్లు 50 మంది ఉన్నారని పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హఖ్ అన్నాడు. టీమిండియా రెండు జట్లుగా విడిపోయి ఒకటి విరాట్ కోహ్లీ నాయకత్వంలో...
శ్రీలంక టూర్ కు కోచ్గా ద్రవిడ్
న్యూఢిల్లీ: శ్రీలంక సిరీస్ లో భారత జట్టుకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఎన్నికయ్యారు. 2014 తర్వాత ద్రవిడ్ టీమిండియా ప్రధాన జట్టుతో పనిచేయడం ఇదే మొదటిసారి. జూలైలో శ్రీలంకతో భారత్ 3...
మహిళా క్రికెటర్ కుటుంబానికి కోహ్లి సాయం
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి తన ఔదార్యం చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భారత మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లి చికిత్స కోసం కోహ్లి రూ.6.77 లక్షలను విరాళంగా...
భారత్తో సమరం సవాల్ వంటిదే..
లండన్ : టీమిండియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరం తమకు సవాల్ వంటిదేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రపం చ క్రికెట్లోనే టీమిండియా చాలా బలమైన జట్టుగా...
కరోనాతో క్రికెటర్ తల్లి మృతి
ఢిల్లీ: కరోనా వైరస్ ఎవరిని వదిలిపెట్టడంలేదు. కరోనా వైరస్ ధాటికి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. తన తల్లి కరోనాతో చనిపోయిందని టీమిండియా మహిళ క్రికెటర్ పూనియా తెలిపారు. తన...
కోహ్లిని మించిన క్రికెటర్ లేడు
కరాచీ : ప్రపంచ క్రికెట్లోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మించిన క్రికెటర్ లేడని పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇటీవల న్యూజిలాండ్...
లంక టూర్పై కొవిడ్ మబ్బులు!
ముంబై : కరోనా దెబ్బకు ఇప్పటికే ఐపిఎల్ అర్ధా ంతరంగా వాయిదా పడగ తాజాగా శ్రీలంకభారత్ జట్ల మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లంకలో కొవిడ్...
కివీస్కే మెరుగైన అవకాశాలు
ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్లోని...
మా 11 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నాం
మీరు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు
విరుష్క దంపతుల సంతోషం
ముంబయి : కరోనా బాధితులకు సహాయం అందించేందుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మ ప్రాంభించిన ‘ఇన్ దిస్ టుగెదర్’ ఫండ్...
మళ్లీ అగ్రస్థానానికి భారత్..
ముంబైై: ఐసిసి టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఐసిసి తాజాగా ప్రకటించిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా నంబర్వన్ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టును...
బౌలింగ్ ర్యాంకింగ్స్లో పాక్ క్రికెటర్ల హవా
దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ల పాకిస్థాన్ క్రికెటర్లు హవా కొనసాగించారు. జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన పాకిస్థాన్...
మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఇంట్లో విషాదం..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులతోపాటు సెలబ్రెటీ కుంటుంబాలల్లోనూ తీవ్ర విషాదం నింపుతోంది. తాజాగా, టీమ్ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఇంట్లోనూ కరోనా విషాదం నింపింది. ఇటీవల కరోనా బారిన పడిన...
లంక టూర్కు కోచ్గా ద్రావిడ్!
ముంబై : ఇప్పటికే రెండు సిరీస్కు రెండేసి జట్లను ఎంపిక చేయాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు కోచ్ విషయంలోనూ అదే పంథాను అనుసరించాలని భావిస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ సమయంలోనే శ్రీలంకకు మరో...
కోహ్లి చిన్నప్పటి స్నేహితుడిలా ఉంటాడు : షమి
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఎంతో మంది మిత్రులు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో కెఎల్. రాహు ల్, జడేజా, రహానె వంటి మిత్రులు కోహ్లికి...
కోహ్లి సేనకు ‘కఠిన సవాల్!’
డబ్లూటిసి ఫైనల్కు ముందు 18 రోజుల క్వారంటైన్
ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ టీమిండియాకు సవాలు వంటిదేనని విశ్లేషకు లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చిన...
ఐసిసి టి-20 ర్యాంకింగ్స్… పాక్ ఆటగాడు బాబర్ మూడో స్థానం…
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల టి20 ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ర్యాంక్లో మార్పు లేదు. కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా కెఎల్ రాహుల్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్...
ధోనీ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్
రాంచీ: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. కరోనా కల్లోలానికి కొన్ని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. గత 24 గంటల్లో 2.95 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 2023...
విరాట్కు మరో అరుదైన గౌరవం
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. కోహ్లి ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ది డికేడ్ (2010) అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో కూడా కోహ్లి ఓ...