Friday, May 17, 2024
Home Search

ప్రపంచం - search results

If you're not happy with the results, please do another search
German football legend Gerd Muller no more

జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం గెర్డ్ ముల్లర్ కన్నుమూత

బెర్లిన్: జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం గెర్డ్ ముల్లర్(75) ఆదివారం కన్ను మూశాడు. ఫుట్‌బాల్ చరిత్రలోనే బెస్ట్ స్ట్రైకర్‌గా గుర్తింపు పొందిన ముల్లర్ 1974లో జర్మనీ ఫిపా ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు....
Revanth reddy speech in Gandhi bhavan

నల్ల చట్టాలతో రైతుల వెన్నెముక విరిచారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఎంతో మంది త్యాగధనుల పోరాట ఫలితమే నేటి మన స్వతంత్ర భారత దేశమని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్ లో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించార. ఈ...
Modi speech in 75th Independence Day

యువతకు గతి శక్తి పథకం: మోడీ

ఢిల్లీ: అందరికీ అభివృద్ధి ఫలాలు చేరేలా పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోడీ...
Arrest of an old criminal for stealing two-wheelers

ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న పాత నేరస్థుడి అరెస్ట్

- సహకరించిన బాలనేరస్థుడు -రూ.5.50లక్షల సొత్తు స్వాధీనం మన తెలంగాణ/చాంద్రాయణగుట్ట: నకిలీ మాస్టర్ కీతో ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్న పాత నేరస్థుడితోపాటు ఒక బాల నేరస్థుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి...
Four more sites in India added to Ramsar list

రామ్‌సర్ జాబితాలో మరో నాలుగు ప్రాంతాలకు గుర్తింపు

దేశానికి గర్వకారణం:  ప్రధాని మోడీ న్యూఢిల్లీ: దేశంలోని మరో నాలుగు ప్రాంతాలను రామ్‌సర్ జాబితాలో చేర్చడం గర్వకారణమని ప్రధాని మోడీ ట్విట్ చేశారు. సహజ ఆవాసాలను సంరక్షించుకుంటూ వచ్చిన భారత సంప్రదాయాలకు ప్రతీకగా...
Ghaziabad is the second most polluted city

కాలుష్యంలో గజియాబాద్‌కు రెండో స్థానం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ ప్రపంచంలోని కాలుష్య నగరాలలో రెండో స్థానంలో ఉంది. చైనాకు చెందిన హోటన్ సిటీ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. పరమ చెత్త నగరం అయింది. బ్రిటన్‌కు చెందిన హౌస్...
10000 Covid deaths in single day in worldwide

ప్రపంచ దేశాల్లో కరోనా విలయం: ఒక్క రోజే 10 వేల మంది మృతి

న్యూయార్క్ : కరోనా మహమ్మారి మళ్లీ విలయ తాండవం చేస్తోంది. గత 24 గంటల్లో ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో 7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 10 వేల...
Minister KTR Attend National Handloom Day Celebrations

ఘన నేత

చేనేత వస్త్రాలు కళానైపుణ్యానికి, వారసత్వ సంపదకు ప్రతీకలు, ఈ సంపదను కాపాడుతాం రాష్ట్రం ఏర్పడక ముందు చేనేత బడ్జెట్ రూ.70 కోట్లు ఇప్పుడు రూ.1200 కోట్లు జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కెటిఆర్ మన...
India highest number of snakebites deaths in world

పాము కాటుకు 19 ఏళ్లలో 12 లక్షలమంది బలి

ప్రపంచంలో 50 శాతం భారత్‌లోనే ఆరోగ్య సిబ్బందికి శిక్షణ లేకపోవడం వైద్య సౌకర్యాల కొరతే అధిక మరణాలకు కారణం బాధితుల్లో గిరిజనులే అధికం ఐసిఎంఆర్ అధ్యయన నివేదిక న్యూఢిల్లీ: దేశంలో 2000 నుంచి 2019వరకు 19 ఏళ్లలో విష...
US gave only 7.5 million doses of Covid vaccine to India

భారత్ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా క్రిష్ణమూర్తి వినతి

వాషింగ్టన్ : భారత్‌కు అమెరికా కేవలం 7.5 మిలియన్ కొవిడ్ టీకా డోసులు మాత్రమే అందించడంపై విచారం వెలిబుచ్చుతూ కొత్త వేరియంట్లతో ప్రపంచం ముప్పు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని డోసులు అందించ...
Farmers should decide crop price

రైతులే పంట ధర నిర్ణయించుకోవాలి: నిరంజన్ రెడ్డి

నల్లగొండ: కష్టం చేసిన రైతులే పంటలకు ధర నిర్ణయించుకోవాలనే ఉద్దేశంతో రైతుబంధు, రైతువేదికలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.  మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతు వేదికలను, భూ సార పరీక్ష...
Minister KTR lays foundation stone for sewage

మురుగు నీటికి చరమగీతం

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అన్ని చెరువుల సుందరీకరణ అక్కడి మురుగునీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్ల ఏర్పాటు ఫతేనగర్ డివిజన్‌లో ఒక శుద్ధ జల ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/ బాలానగర్: హైదరాబాద్...
Japan marks 76th anniversary of US Atomic Bombing

అణ్వాయుధ రహిత ప్రపంచమే శరణ్యం

  టోక్యో : ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలను నిర్మూలించేందుకు సంఘటితం కావాల్సి ఉందని ప్రపంచనేతలకు జపాన్ పిలుపు నిచ్చింది. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రపంచం ఒక్కటవుతోంది, ఇదే విధంగా అణ్వాయుధ బెడదను తిప్పికొట్టేందుకు ఏకం కావాలని...

పెగాసస్ ప్రతిష్టంభన!

  పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పాలక ప్రతిపక్షాల రాజీలేని రగడకు బలైపోతున్నాయి. కొవిడ్ 19 రెండో వేవ్ పరిస్థితి, మూడో వేవ్ భయాలు, వరదలు, ఢిల్లీ సరిహద్దుల్లో దీర్ఘ...
Delhi govt approves continuation of free Wi-Fi scheme

ఢిల్లీలో ఉచిత వైపై సేవల పొడిగింపు

న్యూఢిల్లీ : ప్రపంచంలో తొలిసారి ఢిల్లీ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత వైపై సేవల పథకాన్ని ఆప్ ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు ఢిల్లీ కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. నగర...
Indian-American girl declared one of brightest students

అత్యంత ప్రతిభావంత విద్యార్థిగా 11 ఏళ్ల భారత-అమెరికన్ బాలిక

  వాషింగ్టన్: నటాషా పెరీ అనే 11 ఏళ్ల భారత-అమెరికన్ బాలిక ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. అమెరికాలోని విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే స్కాలెస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్(శాట్), అమెరికన్...
India enters semis of Olympics men's hockey

హాకీలో సెమీస్‌కు చేరుకున్న భారత్

బ్రిటన్‌పై 3 -1 గోల్స్ తేడాతో ఘన విజయం 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఘనత టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుఫుల జట్టు సెమీ ఫైనల్‌కుదూసుకెళ్లింది. ఆదివారం జరిగినక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై...
The role of Vaccines in Corona control

కరోనా కొత్త వ్యాప్తి: వ్యాక్సిన్ల పాత్ర

  కొవిడ్-19 మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే వుంది. 200 దేశాలలో, సుమారు 19.40 కోట్ల కేసు లు, 40 లక్షల మరణాలతో మానవాళికి మహావిపత్తుగా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికీ ఇండియా, ఇండోనేసియా, మలేసియా,...
CBSE Class 12th Result 2021

సిబిఎస్‌ఇ ఫలితాలలో బాలికలదే హవా

0.54 శాతం మేర అధికంగా బాలికల ఉత్తీర్ణత 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు రికార్డు స్థాయిలో 99.84 శాతం ఉత్తీర్ణత హైదరాబాద్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్‌ఇ) 12వ తరగతి ఫలితాలు...
Banda Srinivas Appointed As SC Corporation Chairman

ఎస్‌సి కార్పొరేషన్ నూతన ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ

ఉద్యమకారులను సిఎం కెసిఆర్ సముచితంగా గౌరవిస్తారు మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ : ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన, పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి...

Latest News