Sunday, May 5, 2024
Home Search

రూపాయి - search results

If you're not happy with the results, please do another search

ఆరు హామీల అమలేదీ?

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేమయ్యాయని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ము ఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ...
Where is Job calender

జాబ్ క్యాలెండర్ ఏమైంది జగన్: షర్మిల

అమరావతి: ఎపికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సిఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియదా? అని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా?,...

దేవుని పేరుతో ఓట్లు దేవునిపై ఒట్లు

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణ ఆగమైంది. బీజేపీ తప్ప కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ బ్రహ్మాండంగా ఉండేదని బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంట్...
KCR Slams Congress Govt in Bus Yatra

రైతు’బంద్’ అయ్యింది: కెసిఆర్

మన తెలంగాణ /మిర్యాలగూడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ‘బంద్’ చేసిందని, బోనస్ బోగస్ అయ్యిందని, కరెంట్ మాయమైందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు....
Venkatramireddy comments on BJP and congress

కలెక్టర్ గా సేవ చేశా… ఎంపిగా చేస్తా: వెంకట్రామారెడ్డి

మెదక్: కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చిందని, బాండ్ పేపర్ ను చెల్లని కాగితంగా ఆ పార్టీ చేసిందని మెదక్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామారెడ్డి విమర్శలు గుప్పించారు. రైతులను దుఃఖ సాగరంలో నింపింది కాంగ్రెస్...

బిఆర్ఎస్ మహాసముద్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్...
Sensex rises for 3rd day

మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత కారణంగా మన మార్కెట్లూ రాణించాయి. సెన్సెక్స్ 89.83 పాయింట్లు లేక 0.12 శాతం పెరిగి 73738.45...
KTR road show in budvel

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోళ్లకు బుద్ధి చెప్పాలి: కెటిఆర్

సంగారెడ్డి: మోడీ, ఎన్‌డిఎ కూటమికి 400 సీట్లు కాదు 200 సీట్లు కూడా వచ్చేలా లేవని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా 100 నుంచి 150...
CM Revanth election campaign in telangana

ఐదు సీట్లపై చీకటి ఒప్పందం

మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల...

గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్‌బోర్డు

మనతెలంగాణ/హైదరాబాద్ :గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ‘తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ను ఏ ర్పాటు చేయనున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వి భాగానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తామని...

ఇది లిల్లిపుట్ల ప్రభుత్వం

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెం డు సీట్లు కూడా రావన్న భయం సిఎం రేవంత్‌రెడ్డికి పట్టుకుందని, అందుకనే నారాయణపేట సభలో భయంతో ఇష్టానుసారం మాట్లాడిండని బిఆర్‌ఎస్ అధ్యక్షుడు,...
CM Revanth Reddy Says Will Do Runa Mafi by August 15

పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ: సిఎం రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి...

దేశమంతా తెలంగాణ మోడల్

మన తెలంగాణ/హైదరాబాద్ :దేశమంతా తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తామని, తెలంగాణ స్ఫూర్తిని దేశమంతా తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చినట్టుగానే జాతీయ స్థాయిలో కూడా మాట నిలబెట్టుకుంటామని ఆయన...
BRS water politics is not suitable

ఇరిగేషన్ రంగాన్ని కెసిఆర్ నాశనం చేశారు: ఉత్తమ్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా ఎందుకు కల్పించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. దేశంలో పంట బీమా కల్పించని ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్సేనని ధ్వజమెత్తారు. వరదలు, కరవుతో పంటలు...

ఎందుకీ దుస్థితి

మన తెలంగాణ/హైదరాబాద్/సూర్యాపేట : అసమర్థ, అవివేక, తెలివి త క్కువ, కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చిందని మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. టెక్నోక్రాట్ల స్థానంలో ఐఎఎస్‌లను తెచ్చిపెట్టారని...

సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచేది గులాబీ పార్టీనే : కెటిఆర్

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపి, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి...

బిజెపికి 3 సంస్థల విరాళాలు రూ. 349 కోట్లు

భారతీ ఎయిర్‌టెల్, దాని అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా సుమారు రూ. 235 కోట్లు విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేశాయని, వాటిలో ఒక్క రూపాయి తప్ప తక్కిన మొత్తాన్ని అధికార...
Does the state need electricity.. or not?

రాష్ట్రానికి కరెంట్ కావాలా.. వద్దా?

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌టిపిసి ఘాటు లేఖ పిపిఎ కుదుర్చుకోకపోతే ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని హెచ్చరిక మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్తు ఉత్పత్తి కేం ద్రాల్లో రారాజుగా పిలవబడుతున్న ఎన్‌టిపిసి (జాతీయ థర్మల్...

మాట తప్పిన సిఎం.. క్షమాపణ చెప్పాలి

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎల్‌ఆర్‌ఎస్ దండగ అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ...

డిగ్రీ గెస్ట్ అధ్యాపకుల భవిష్యత్తు భద్రమేనా?

2012 వ సంవత్సరం లో మొదలైన గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థలో ప్రస్తుతం రాష్ట్రంలో 145 డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాఖ అనుమతి పొందిన 1940 శాంక్షన్ పోస్టుల్లో 1600 మంది గెస్ట్ లెక్చరర్లు...

Latest News