Saturday, April 27, 2024

శంకర్‌పల్లి సిఐ ప్రసన్నకుమార్‌కు పదోన్నతి

- Advertisement -
- Advertisement -

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి సిఐ ప్రసన్నకుమార్ ఎసిపిగా పదోన్నతి పొందారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం 141 మం ది సిఐలకు పదోన్నతి ఇవ్వగా, అందులో 1998 బ్యాచ్‌కు చెందిన శంకర్‌పల్లి సిఐ ప్రసన్నకుమార్ కూడా ఉన్నారు. ఆయన రెండు నెలల క్రితమే శంకర్‌పల్లి సిఐగా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు. శంకర్‌పల్లిలో రెండు నెలలే పని చేసినా ప్రజల ఆదరణ పొందారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏసిపిగా ప్రమోషన్ రావడం పట్ల సిఐ ప్రసన్నకుమార్ సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News