Tuesday, May 14, 2024

ఆ ముగ్గురు కళాకారులకు ప్రత్యేక పింఛను విడుదల

- Advertisement -
- Advertisement -

Changes in Revenue Department

 

హైదరాబాద్: ప్రముఖ కళాకారులు గుస్సాడీ కనక రాజ్, దర్శనం మొగిలయ్య, భరత్ భూషణ్ లకు నెలకు పదివేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన మేరకు 2021 జూన్ మాసం నుండి నగదు మొత్తాన్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ విడుదల చేసింది. ఈ ముగ్గురి కళాకారులకు ప్రత్యేకంగా జీవితాంతం నెలకు రూ 10 వేలను అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున ప్రత్యేక పింఛనులను విడుదల చేసినట్టు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News