Monday, April 29, 2024

హయత్ నగర్ లో ఎస్ఐ కుమారుడి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Young Woman Suicide

 

రంగారెడ్డి: హయత్ నగర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శంకరయ్య కుమారుడు సాయి తరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మధ్యనే విదేశాలకు వెళ్లి వచ్చిన తరుణ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తరుణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Sub Inspector’s Son Attempt Suicide in Hayathnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News