Friday, May 3, 2024

అడ్వకేట్ జనరల్‌గా సుదర్శన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -
ఉత్తర్వులు జారీ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ అ డ్వకేట్ ఎ.సుదర్శన్ రెడ్డిని నియమించింది. తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా అ డ్వకేట్ దివ్య అడేపును నియమించారు. సు ప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఆన్ రికార్డ్‌గా అడ్వకేట్ దేవినా సె హగల్ నియమితులయ్యారు. సుప్రీం కోర్టు లో తెలంగాణ రాష్ట్ర స్టాండింగ్ కౌన్సిల్‌గా అడ్వకేట్ కరణం శ్రవణ్ కుమార్‌ను ప్రభు త్వం నియమించింది. వీరందరూ మూడేళ్లు పదవిలో కొనసాగుతారు. ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి ఆర్. తిరుపతి శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News