Saturday, April 27, 2024

రెండుగా విడిపోయి చెమటోడ్చుతున్న టీమిండియా..

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్‌తో జరిగే డబ్లూటిసి ఫైనల్ కోసం టీమిండియా క్రికెటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఇప్పటికే క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే ఆటగాళ్లు రెండుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇక యువ ఆటగాడు రిషబ్ పంత్ ప్రాక్టీస్ మ్యాచుల్లో చెలరేగి పోతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఇక అశ్విన్ బౌలింగ్‌లో పంత్ కొట్టిన ఓ సిక్సర్ ప్రాక్టీస్ సెషన్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Team India played Intra Squad practice for WTC final

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News