Wednesday, May 1, 2024

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…..

- Advertisement -
- Advertisement -

Telangana assembly meetings start

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం శాసన సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభకాగానే ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. ఆ తరువాత జీరో అవర్ గంట పాటు జరగనుంది. నూతన రెవెన్యూ చట్టంపై శాసన సభలో శుక్రవారం చర్చ జరుగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన విషయం విధితమే. ఈ చట్టంపై నేడు సభలో చర్చించి ఆమోదం తెలపనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News