- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 622 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2.73 లక్షలకు చేరుకోగా 1472 మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 2.63 లక్షల మంది కోలుకోగా 8 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 57.79 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.
- Advertisement -