- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్క రోజే 1417 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 12 మంది చనిపోయారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1.58 లక్షలకు చేరుకోగా 974 మంది మరణించారు. కరోనా నుంచి 1.27 లక్షల మంది కోలుకోగా 30 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణ రికవరీ రేటు 80.1 శాతంగా ఉండగా 0.61 మృతుల రేటు ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు 21.69 లక్షల మందికి కరోనా టెస్టులు చేసినట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -