హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో అక్టోబర్ 31న 1,416 తాజా కోవిడ్-19 కేసులు, 1,579 రికవరీలు, 5 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,048కి చేరింది. ఈ మహమ్మారి బారినపడి 1,341 మంది బాధితులు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,20,466 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 18,241 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ లో 279, రంగారెడ్డిలో 132, మేడ్చల్ లో 112 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
Telangana recorded 1416 fresh COVID 19 cases
Telangana recorded 1,416 fresh #COVID19 cases, 1,579 recoveries and 5 deaths on 31st October, taking total cases to 2,40,048 including 2,20,466 recoveries, 1,341 deaths and 18,241 active cases: State Health Department, Govt of Telangana pic.twitter.com/lbyzANw6xP
— ANI (@ANI) November 1, 2020