Friday, April 26, 2024

‘మా’ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రికత్త..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘మా’ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్యానెల్‌ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు లోపలికి రావడంపై విష్ణు ప్యానెల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ప్రకాశ్‌రాజ్‌ గన్‌మెన్ ను కూడా పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించేది లేదని ఎన్నికల అధికారి తెలిపారు. కొందరు ప్యానెల్‌ సభ్యులు లోపలికి వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ రెండు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.  దీంతో ఎన్నికల అధికారి కాసేపు పోలీంగ్ ను ఆపేశారు. ప్రస్తుతం పోలీంగ్ కొనసాగుతోంది.

Tension at ‘A’ Polling Centre in Jubilee Hills Public School

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News