- Advertisement -
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రదాడి జరిగింది. గందర్ బల్ లోని సిఆర్పిఎఫ్ క్యాంప్ పై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిఆర్పిఎఫ్ జవాన్లు, పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడన జవాన్లను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Terrorists Grenade Attack on CRPF Jawans in J&K
- Advertisement -