Monday, April 29, 2024

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి..

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రదాడి జరిగింది. గందర్ బల్ లోని సిఆర్పిఎఫ్ క్యాంప్ పై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిఆర్పిఎఫ్ జవాన్లు, పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడన జవాన్లను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Terrorists Grenade Attack on CRPF Jawans in J&K

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News