Friday, April 26, 2024

టైర్ పంక్చర్… హైవేపై కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

Three Injured in Road Accident At Sangareddy

సదశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది హైవేపై మంగళవారం మధ్యాహ్నం కారు బీభత్సం సృష్టించింది. టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న షాపుల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

Three Injured in Road Accident At Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News