Friday, April 26, 2024

కరోనాతో ఒకే కుటుంబానికి చెందిన మగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

three of the same family with corona died in nizamabad

నిజామాబాద్: కరోనా మహమ్మారి బారినపడి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కరోనా కబలించింది. గ్రామానికి చెందిన సాయమ్మ భర్త గంగరాం అనారోగ్యంతో చనిపోయాడు. అతని మనవరాలు సంధ్యకు కరోనా సోకింది. దీంతో హైదరాబాద్ లో ని ఓ  ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంధ్య ఈ నెల 14న బిడ్డకు జన్మనిచ్చి తనువుచాలించింది. సంధ్య చనిపోయిన 5 రోజులకు వైరస్ బారినపడిన ఆమె తల్లి లత మరణించారు. 15 రోజుల వ్యవధిలో మగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద చాయాలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

three of the same family with corona died in nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News