Monday, May 6, 2024

షోపియాన్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు తీవ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

Three terrorist dead in shopian encounter

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని ఐజిపి విజయ్ కుమార్ వెల్లడించారు. కశ్మీర్ లో బుడ్గామ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక కానిస్టేబుల్ అమరడయ్యాడు. ఎస్సీఒ మహ్మాద్ అల్తాఫ్ ఈ కాల్పులో మరణించగా మరో మన్జూర్ అహ్మాద్ గాయపడినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News