Wednesday, May 1, 2024

ఐదో రౌండ్ పూర్తి… 6555 ఓట్ల ఆధిక్యంలో వాణీదేవి

- Advertisement -
- Advertisement -

TRS candidate lead in MLC Elections

 

తెలంగాణ: మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎంఎల్ సి స్థానం ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్ ముందంజలో ఉంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి బిజెపిపై టిఆర్ఎస్ 6555 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఐదో రౌండ్ వరకు టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 88,304 ఓట్లు పడగా బిజెపి అభ్యర్థి రామచందర్ రావుకు 81,749 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్ రావుకు 50,450 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,637 ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకు 16,712 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News