Monday, April 29, 2024

టిఆర్‌ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఆర్‌ఎస్ కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. చనిపోయిన 80 మంది టిఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం చేస్తామన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలతో కలిసి మంత్రి కెటిఆర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సిలు, పలువురు టిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News