Saturday, April 27, 2024

ఎపి ప్రయాణికులకు శుభవార్త: సజ్జనార్

- Advertisement -
- Advertisement -

TSRTC charges not increased Sankranti

హైదరాబాద్: సంక్రాంతి స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్టిసి సంస్థ టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆర్టిసి సంస్థ బస్సు ఛార్జీలు పెంచ‌డంలేని తెలంగాణ ఆర్ టిసి ఎండి సజ్జనార్ తెలిపారు.  కాబ‌ట్టి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ప్రయాణికులు అంద‌రూ తెలంగాణ ఆర్టీసిలో టికెట్లు బుక్ చేసుకొని డబ్బుల‌ను ఆదా చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News