Wednesday, May 15, 2024

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అండగా ఉంటాం: వై.వి సుబ్బారెడ్డి

- Advertisement -
- Advertisement -

TTD support nature farming farmers

తిరుపతి: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అండ‌గా ఉంటుందని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామని చెప్పారు. నేల‌త‌ల్లిని కాపాడి ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించే దిశగా రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే జాతీయ గోమహాసమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News