Wednesday, May 1, 2024

గ్రానైట్ రాళ్లు మీద పడి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా మర్టూరు మండలం ఇసుకదర్శిలో విషాదం చోటుచేసుకుంది. క్వారీలో గ్రానైట్ రాళ్లు మీద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మర్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News