Monday, April 29, 2024

కాబూల్ గురుద్వారా విధ్వంసం ఆందోళనకరం

- Advertisement -
- Advertisement -

Vandalism at Kabul gurdwara concern

న్యూఢిల్లీ : కాబూల్‌లో గురుద్వారాను సాయుధులైన దుండగులు విధ్వంసం చేయడం ఆందోళనకరమని, దీనిపై ప్రపంచ సమాజం అఫ్గాన్ ప్రజల అన్ని వర్గాల మానవ హక్కులకు రక్షణ కలిగేలా ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందని భారత్ గురువారం ప్రకటించింది. అక్టోబర్ 5 న కాబూల్ లోని గురుద్వారాలో అనుమానిత తాలిబన్ వర్గాలు ప్రవేశించి గురుద్వారాను విధ్వంసం చేయడం సిసిటివి కెమెరాలు చూపించాయని, ఇలాంటి చర్యలు భారత్‌కే కాకుండా ప్రపంచ సమాజానికే ఆందోళన కలిగిస్తున్నాయని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందామ్ బాగ్చి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News