Monday, May 6, 2024

లింబాద్రి ఉత్సవాలు….. వేములకు ఆహ్వానం…

- Advertisement -
Vemula invited to come to Limbadri jatara
నిజామాబాద్: అక్టోబర్ 9 నుంచి జరిగే లింబాద్రి ఉత్సవాలకు రావాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆలయ పూజారి ఆహ్వానించారు. నింబాచాల లక్ష్మీ నరసింహ స్వామి (లింబాద్రి గుట్ట) జాతర మహోత్సవాలలో భాగంగా 13 న జరిగే స్వామి వారి కళ్యాణోత్సవం 18 న జరిగే రథోత్సవ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరుతూ జాతర ఆహ్వాన పత్రికను వేముల ప్రశాంత్ రెడ్డికి దేవాలయ అయ్యవారు పార్థయ్య, సభ్యులు అందజేశారు. ఈ సందర్భముగా అయ్యవారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News