Friday, May 17, 2024

చెస్‌ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్‌ తండ్రి ఇకలేరు….

- Advertisement -
- Advertisement -

Vishwanath anand father passes away

 

ఢిల్లీ: ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తండ్రి విశ్వనాథన్(92) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్య కారణాలతో అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విశ్వనాథన్ సదరన్ రైల్వేలో జనరల్ మేనేజర్‌గా పని చేశారు. అతడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఆనంద్ ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నారని, దీని వెనుక తన తండ్రి కృషి ఎంతో ఉందన్నారు. వచ్చిన శాలరీతో తనని, తన కుటుంబ సభ్యులను ఏ లోటు లేకుండా చూసుకున్నాడని చెప్పారు. విశ్వనాథ్ తన కుటుంబ సభ్యులను ఉన్నతమైన విలువలతో తన పెంచారని గుర్తు చేశారు. ఆనంద్ తల్లి సుశీలా విశ్వనాథన్ 2015లో చనిపోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News