Saturday, April 27, 2024

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు తగ్గుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

Water flow decreases to Srisailam Project

కర్నూల్: జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద నీరు తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 28,866 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 72,275 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు కాగా, ప్రస్తుతం 876.60అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

Water flow decreases to Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News