Wednesday, May 1, 2024

రాజేంద్రనగర్ లో మహిళపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

Woman raped in Rajendra Nagar

రంగారెడ్డి: జిల్లాలోని దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ లో ఓ మహిళను కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో తనపై గుర్తుతెలియన వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం సిసి కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Woman raped in Rajendra Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News