Friday, April 26, 2024

బస్సుకు తాకిన విద్యుత్ తీగలు…. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్‌తో మహిళ ప్రయాణికురాలు మృతి చెందింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 23 మంది ప్రయాణికులతో బస్సు కల్వకుర్తి నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News