Saturday, April 27, 2024

సిద్ధిపేటలో యువకుడి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Young Man Murder in Siddipet

సిద్ధిపేట: జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని నంగునూర్ మండలం బద్దీపడగ శివారులో పైడి రాజశేఖర్(28) అనే యువకుడి హత్య కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాజశేఖర్ కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన యువకునిగా పోలీసులు గుర్తించారు. ఈరోజు తెల్లవారు జామున ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Young Man Murder in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News