Monday, May 6, 2024

ఎపిలో కొత్తగా 1179 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1179 corona positive cases in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1179 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 20.4 లక్షలకు చేరుకోగా 14089 మంది చనిపోయారు. కరోనా నుంచి 20.12 లక్షల మంది కోలుకోగా ప్రస్తుతం 13,905 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.78 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చిత్తూరు, క్రిష్ణా జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News