- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సదారణ ప్రజలతోపాటు రాష్ట్ర పోలీసుశాఖలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత రెండు రోజుల వ్యవధిలోనే మహారాష్ట్రలో 150మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో పాజిటివ్ వచ్చినవారందరినీ ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజా కేసులతో మహారాష్ట్ర పోలీస్ శాఖలో ఇప్పటివరకు 4,666 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇక, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,59,133కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు మహారాష్ట్రలో 7,273 మృతి చెందారు.
150 Maharashtra Cops tests positive for Covid 19
- Advertisement -