Sunday, May 12, 2024

రాష్ట్రంలో కొత్తగా 151 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

151 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,881 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…151 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,88,775కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 453 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,81,427 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.07 శాతంగా నమోదైంది. మరో 234 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News