Thursday, May 9, 2024

ఎపిలో 1,515 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1515 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,515 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,09,245 కి చేరింది. ఇందులో 19,80,407 మంది కొలుకొని డిశ్చార్జ్ కాగా, 15,050 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,788 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 68, 865 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News