Saturday, April 27, 2024

రెచ్చిపోయిన తీవ్రవాదులు…. 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

19 Members dead in burkina faso attack

 

బుర్కినా ఫాసో: తీవ్రవాదులు కాల్పులు జరపడంతో 19 మంది చనిపోయిన సంఘటన పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో జరిగింది. భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనికులు తమ వాహనాల్లో వెళ్తుండగా వారిని లక్షంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తొమ్మిది సైనికులు, పది మంది పౌరులు చనిపోయారు. ఈ ఘటనలో 20 మంది గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని కమ్యూనికేషన్ మంత్రి ఉస్నేని తంబోరా వెల్లడించారు. పది రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడిలో 19 మంది సైనికులు, ఒక పౌరుడు మృతి చెందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News