Thursday, May 9, 2024

ఎపిలో కొత్తగా 21,954 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

21954 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 21,954 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరో 72 మంది బాధితులు కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. అదే సమయంలో10,141 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో ప్రస్తుతం 1.82 లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 1.10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఎపి వైద్యఆరోగ్యశాఖ తాగాజా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

21954 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News