Sunday, May 12, 2024

దేశంలో కొత్తగా 45,576 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

45576 new COVID 19 infections in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 45,576 కరోనా కేసులు, 585 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 89,58,484కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,31,578 మంది మృతిచెందారు. ఇండియాలో ప్రస్తుతం 4,43,303 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 83,83,603 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.58శాతం ఉండగా, మరణాల రేటు 1.47శాతం ఉంది. నవంబర్ 18 వరకు కోవిడ్-19 మొత్తం 12,85,08,389 నమూనాలను పరీక్షించగా… వీటిలో నిన్న 10,28,203 మందికి పరీక్షలు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.

45576 new COVID 19 infections in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News