Wednesday, May 1, 2024

ఎపిలో కొత్తగా 5,210 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

5210 new COVID19 cases reports in Andhra Pradesh

అమరావతి: ఎపిలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 5,210 కరోనా కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,55,727కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 6,224 మంది మృతి చెందారు. ఎపిలో ప్రస్తుతం 46,295 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 7,03,208 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో 24గంటల్లో 75,517 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News