Monday, April 29, 2024

లిబియాలో పడవ ప్రమాదం: 57 మంది జలసమాధి

- Advertisement -
- Advertisement -

57 Migrants dead in boat capsizes off Libya

ట్రిపోలీ: లిబియాలో మంగళవారం ఉదయం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. పడవ మునిగిపోవడంతో 57 మంది వలసదారులు జలసమాధయ్యారు. నైజీరియా, ఘనా, గాంబియా దేశాలను నుంచి 75 మంది వలసదారులు లిబియాకు వస్తుండగా పడవ ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ఘటన జరిగిందని లిబియా కోస్ట్ గార్డు మోహ్లీ తెలిపాడు. గత ఆరు నెలల నుంచి ఇటలీ-లిబియా మధ్య ఉన్న మధ్యదరా సముద్రంలో పడవ ప్రమాదంలో 1146 మంది చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News