Monday, April 29, 2024

అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

Student dead in Andhra Pradesh

 

అమరావతి: ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. తరుణ్ అనే యువకుడు ఆమెను తీవ్రంగా కొట్టడంతో చనిపోయిందని ఆమె బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. తరుణ్ అనే యువకుడు ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి తరుణ్ గదిలో యువతి ఉంటుంది. జులై 23న ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతురాలు పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురం మండలం తెడ్లం గ్రామంగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News