- Advertisement -
బాగ్దాద్: ఇరాక్లో శుక్రవారం తెల్లవారుజామున ఓ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. బగ్దాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం దాడి జరగిందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది ఉన్నతస్థాయి కమాండర్లతో పాటు ఇరాన్ నిఘా విభాగధిపతి ఖాసీం సొలెమన్ కూడా ఉన్నట్టు సమాచారం. ఈ దాడిలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మంగళవారం ఇరాన్ మద్దతుదారులు అమెరికాపై దౌత్యకార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు బలగాల్ని ఇరాక్కు పంపించారు. ఈ నేపథ్యంలో దాడి జరిగి ఉంటుందని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
8 Members Dead in Rocket Attack On Baghdad Airport,senior Iraqi politician and a high-level security official confirmed to the Associated Press
8 Members Dead in Rocket Attack On Baghdad Airport
- Advertisement -