Saturday, April 27, 2024

ఎపిలో కొత్తగా 9,996 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

9996 new corona cases reported in andhra pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 55,692 నమూనాలను పరీక్షించగా 9,996 కొత్త కోవిడ్-19 కేసులు, 82 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,64,142కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 2,378 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 90,840 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 1,70,924 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24గంటల్లో వచ్చిన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోనే 1504 పాజిటివ్ కేసులున్నాయి.  అటు దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ వేగంగా జరుగుతోంది.

9996 new corona cases reported in andhra pradesh

9996 new corona cases reported in andhra pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News