Tuesday, May 14, 2024

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చిత్తు.. ఐదోసారి విశ్వవిజేతగా ఆసీస్

- Advertisement -
- Advertisement -

 

సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్ 2020 ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ మాత్రమే 33 పరుగులతో రాణించింది. ఓపెనర్ షఫాలీ వర్మ(2), ఓపెనర్ స్మృతి మంధాన(11), త్యాగి భాటియా(2 రిటైర్డ్ ఔట్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(4), వేదా కృష్ణమూర్తి(19), రిచా ఘోష్(18) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ 85 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ విజయంతో ఆసీస్ ఐదోసారి ప్రపంచకప్ టైటిల్ అందుకొని చరిత్ర సృష్టించింది.

Womens T20 World Cup Final: Australia Women by 85 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News