Thursday, May 9, 2024

స్కూటీని ఢీకొట్టిన లారీ: మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వరంగల్: హన్మకొండలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ చింతల్ బ్రిడ్జిపై గురువారం స్కూటిని లారీ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు వర్ధన్నపేట ఇల్లంద గ్రామానికి చెందిన సట్ల వరలక్ష్మి(48)గా గుర్తించారు. మృతదేహాన్ని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News