Home Search
ఎపి మంత్రివర్గం - search results
If you're not happy with the results, please do another search
25మందితో ఎపి కొత్త కేబినెట్
ముగ్గురు నానీలకు మంగళం..
10 మంది పాతమంత్రులకు మళ్లీ అవకాశం
మంత్రివర్గంలో నలుగురు మహిళలు బిసిలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్బోన్: సజ్జల
పదవులు దక్కని వారి ఆందోళనలు, నిరసనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం...
ఎపిలో ఉద్యోగ పదవీ విరమణ 62 ఏండ్లకు పెంపు
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకి ప్రభుత్వం పెంచుతూ.....
కీలక నిర్ణయాలు తీసుకున్న ఎపి కేబినెట్
అమరావతి: ఎపి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కేబినెట్ లో చర్చించారు. కేంద్ర...
పాపాల భైరవులు మీరే
మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బిఆర్ఎస్ పాలకులని సిఎం రేవంత్రెడ్డి విమర్శించారు. 811 టిఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టిందే బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఇదే విషయాన్ని...
పివికి భారత రత్న…… జీవిత విశేషాలు
హైదరాబాద్: తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న అత్యున్నత పురష్కారం రావడం పట్ల రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పివి నరసింహారావు, చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు ...
ఇదేనా బాధ్యత?
గవర్నర్ ప్రసంగానికి కెసిఆర్ రాలేదంటేనే ఆయన వైఖరి ఏమిటో అర్థమవుతోంది
బిఆర్ఎస్ అధినేత కాలం చెల్లిన ఔషధం
బిఎసి భేటీకి అందులోని సభ్యులే రావాలి
రేపు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా?...
జిల్లాల పునర్విభజనపై స్వతంత్ర కమిషన్
అసెంబ్లీలో అందరితో చర్చించాకే జిల్లాల విభజన
మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై కమిషన్ వేస్తానని, ఆ కమిషన్ ఇచ్చే నివేదికపై అసెంబ్లీ చర్చ చేస్తామని, దీంతోపాటు...
కొలువుదీరిన కొత్త మంత్రులు.. తొలి ప్రాధాన్యతలో సీనియర్లకే కేబినెట్ బెర్త్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొన్ని కొలువు దీరింది. రేవంత్ మంత్రి వర్గంలో తొలి విడత 11 మందికి చోటు దక్కిది. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న నేతలకే ప్రాధాన్యత...
ఆర్టీసీ ఉద్యోగులు ఫుల్ ఖుషి
కోస్గి: టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.జరుగునున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు...
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరం: బండి శ్రీనివాసరావు
అమరావతి: 12వ పిఆర్సి ప్రకటించిన సిఎం జగన్ మోహన్ రెడ్డికి ఎపి ఎన్జిఒ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు....
దక్షిణాదిపై వివక్ష ఎందుకు?
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
వృద్ధాప్య పింఛన్ రూ. 2,750కు పెంపు
మన తెలంగాణ, హైదరాబాద్ : వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడిస్తున్న పింఛన్పై రూ. 250 పెరగనుంది. తాజా నిర్ణయంతో ఇప్పటివరకు రూ.2500 ఉన్న ఫించన్ రూ....
బీహార్లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు
తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు...
వనితకు హోంశాఖ… రజినికి వైద్యం.. ముత్యాల నాయుడుకు పంచాయతీ రాజ్
అమరావతి: ఎపి కొత్త మంత్రివర్గంలోకి మంత్రులకు ఆంధ్రప్రభుత్వం శాఖలను కేటాయించింది. 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం మంత్రివర్గంలోకి ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్,...
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
ఖాళీలపై ఐదు రోజుల్లోగా పూర్తి సమాచారం
ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై సమగ్ర సమాచారాన్ని 5రోజుల్లో అందించాలని అధికారులకు కేబినెట్ ఆదేశం
ఇచ్చిన సమాచారం అసమగ్రంగా ఉన్నందున అన్ని శాఖాల అధికారులకు తాజా ఆదేశాలు
ఆంధ్రాలో ఇంకా మిగిలి ఉన్న తెలంగాణ ఉద్యోగులను తీసుకురావడానికి...
సిఎం కెసిఆర్ సింహం లాంటోడు
ఆయనతో ఆటలాడుకోవడం జగన్కు మంచిది
కాదు తెలంగాణ పాలిట వైఎస్ రాక్షసుడు
ఆయన గొర్లు తినేటోడైతే... జగన్ బర్లు
తినేటోడు కృష్ణా జలాల కోసం అవసరమైతే
రాజీనామాలకు కూడా సిద్ధం మీడియా
సమావేశంలో మంత్రి వేముల,...
కేంద్ర మంత్రి దాన్వేపై శివ’మెత్తిన’సేన
దాన్వేను బర్తరఫ్ చేయాలి: ఎన్సిపి
ముంబయి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల వెనుక చైనా, పాకిస్తాన్ ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే శివసేన...
మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మాజీ మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నేత, కమతం రాంరెడ్డి(82)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్రక్రియలు మహబూబ్నగర్...